Breaking News

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు


Published on: 17 Jun 2025 09:34  IST

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి