Breaking News

మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఫరూక్‌


Published on: 26 Jun 2025 14:07  IST

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ బుధవారం తెలిపారు. పాస్టర్ల గౌరవ వేతనం రూ.30 కోట్లు ఒకేసారి విడుదల చేసి చెల్లించడం పట్ల ఆలిండియా క్రిస్టియన్‌ యూత్‌ అసోసియేషన్‌(ఐక్య) ప్రతినిధులు జి.రాజ సుందర బాబు, కె.హనోక్‌ బెంజిమెన్‌, రవికాంత్‌ తదితరులు మంత్రి ఫరూక్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి