Breaking News

‘తుల్‌బుల్‌’ పునరుద్ధరణకు భారత్‌ సై!


Published on: 26 Jun 2025 18:40  IST

పహల్గాం ఉగ్రదాడి అనంతరం  సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్న భారత్‌.. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తుల్‌బుల్‌ నావిగేషన్‌ ప్రాజెక్టు పునరుద్ధరణపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు చర్చలు తుది దశలో ఉన్నాయన్న అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Follow us on , &

ఇవీ చదవండి