Breaking News

చర్లపల్లి‌-సుబేదార్‌గంజ్‌ మధ్య ప్రత్యేక రైళ్లు..


Published on: 26 Jun 2025 18:55  IST

చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్‌, యశ్వంత్‌పూర్‌ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు గురువారం ఆగస్టు 2వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. సుబేదార్‌గంజ్‌-చర్లపల్లి (04121) రైలు జులై 31 వరకు రాకపోకలు సాగిస్తుందని.. ప్రతి గురువారం మధ్యాహ్నం 3.50గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి