Breaking News

సత్ఫలితాలిచ్చిన బడి బాట ప్రోగ్రామ్..


Published on: 26 Jun 2025 14:22  IST

ప్రభుత్వం బడిబాట కార్యక్రమంలో మూతబడిన స్కూళ్లను తెరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది మంచి ఫలితాలు ఇస్తున్నది. బుధవారం నాటికి 23 జిల్లాల్లో 138 బడులు తిరిగి తెరుచుకున్నాయి. వీటిలో 1,224 మంది పిల్లలు అడ్మిషన్​ తీసుకున్నారు. వీరికి ప్రభుత్వం తరఫున ఉచితంగా నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్​అందించారు. అయితే, జీరో ఎన్‌రోల్​మెంట్​స్కూళ్ల రీఓపెన్ పై పలు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పిల్లలు రాగానే ఆయా స్కూళ్లకు టీచర్లనూ కేటాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి