Breaking News

నాకు రాజ్యాంగ‌మే సుప్రీం: సీజేఐ బీఆర్ గ‌వాయ్‌


Published on: 26 Jun 2025 15:38  IST

త‌న వ‌ర‌కు రాజ్యాంగ‌మే అత్యున్న‌త‌మైంద‌ని, ప్ర‌జాస్వామ్యంలోని మూడు శాఖ‌లు దాని కిందే ప‌నిచేస్తాయ‌ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్(BR Gavai) పేర్కొన్నారు. పార్ల‌మెంట్‌కు స‌వ‌ర‌ణ‌లు చేసే అధికారం ఉంద‌ని, కానీ అది రాజ్యాంగంలోని మౌళిక అంశాల‌ను మార్చలేద‌ని అన్నారు. 52వ సీజేఐగా విధులు నిర్వ‌ర్తిస్తున్న జ‌స్టిస్ గ‌వాయ్‌.. మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి సిటీలో జ‌రిగిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి