Breaking News

సౌదీకి షాక్‌ ఇచ్చిన బీసీసీఐ...


Published on: 26 Jun 2025 16:11  IST

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సౌదీకి షాక్‌ ఇచ్చాయి. ఆ దేశ టీ20 లీగ్‌ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. సౌదీ టీ20 లీగ్‌ను అడ్డుకునేందుకు రెండుదేశాల బోర్డులు నిర్ణయించాయి. ఈ క్రమంలో రెండు బోర్డులు తమ ఆటగాళ్లు సౌదీ టీ20 ఈగ్‌లో పాల్గొనేందుకు ఎన్‌వోసీ ఇవ్వబోవడం లేదు. సౌదీ టీ20 లీగ్‌లో సుమారు రూ.3,442 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి