Breaking News

కజకిస్తాన్‌ రాయబారితో నవాబ్‌ మీర్‌ కీలక భేటీ..


Published on: 26 Jun 2025 16:45  IST

అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన కజకిస్తాన్‌ రాయబారి.. ఏపీ, తెలంగాణకు హైదరాబాద్‌లో కజకిస్తాన్‌ రాయబారి కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ నవాబ్‌ మీర్‌ నాసిర్‌ అలీఖాన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారతదేశం, కజకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు.తెలంగాణ, కజకిస్తాన్ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందించడంతో ఆయన ఆసక్తిని కనబర్చారు.

Follow us on , &

ఇవీ చదవండి