Breaking News

భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు..


Published on: 27 Jun 2025 18:39  IST

ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ క్రమంలో చైనాతో రక్షణ, వాణిజ్య పరంగా కూడా భారత్ మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. అయితే చైనా ప్రవర్తన మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ వ-ృద్ధిని నెమ్మదింపజేసేది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చైనా భారతదేశానికి ఎగుమతులను కావాలని ఆలస్యం చేస్తూ వస్తోంది. టెక్నికల్ కారణాలతో పాటు ఎగుమతులకు పోర్టుల్లో ఆలస్యాలతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి