Breaking News

నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం


Published on: 02 Jul 2025 18:43  IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొదటి దశలో 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. ఈ ఏడాది జనవరి 15న లబ్ధిదారులకు అధికారులు మంజూరు పత్రాలను అందజేశారు. అయితే 5 నెలల్లో 12 ఇండ్లు మాత్రమే స్లాబ్‌ లెవల్‌కు వచ్చాయి. జిల్లాలో ఇప్పటివరకు 1,617 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 615 గ్రౌండింగ్‌ పూర్తికాగా వాటిలో రూఫ్‌ లెవల్‌కు 20 ఇండ్లు చేరుకోగా, 12 ఇండ్లు స్లాబ్‌ లెవల్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి