Breaking News

పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు


Published on: 03 Jul 2025 17:20  IST

హైదరాబాద్ ను దేశంలోనే వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుందని హైదరాబాద్ కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని ప్రపంచ నగరాలతోనే మా పోటీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్ లో ఇవాళ మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి