Breaking News

అక్రమ కేసులు ఎన్ని పెట్టిన తగ్గేదే లేదు..


Published on: 15 Jul 2025 18:08  IST

కోటపల్లి మండలం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అన్నింటిని బేషరతులు లేకుండా నెరవేర్చాలని నెరవేర్చాలని ప్రశ్నించినందుకు బి ఆర్ ఎస్ నాయకులపై కేసులు పెట్టడంతో సోమవారం రోజున చెన్నూర్ సివిల్ కోర్టులో బీఆర్ఎస్ వి నాయకులు అజరు కావడం జరిగింది. ఈసందర్బంగా బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి చెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో ప్రభుత్వన్ని నడుపాలేరు బి ఆర్ ఎస్ నాయకులుపై అక్రమ కేసులు పెట్టడం సరి అయిన పద్ధతి కాదు అని  అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి