Breaking News

ఆహారం బ‌దులు విషం పెడితే రేవంత్ ఊరుకుంటాడా..?


Published on: 15 Jul 2025 19:00  IST

గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌నింగ్ ఘ‌ట‌న‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే రేవంత్‌ రెడ్డి ఊరుకుంటాడా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఏడాది కాలంలో వేల మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజన్‌కు గురవడం, వంద మందికి పైగా విద్యార్థులు చనిపోవడం ప్రభుత్వ పూర్తిస్థాయి వైఫల్యం అని కేటీఆర్ మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి