Breaking News

ఆల్రెడీ ఆ ఇద్దరి పేర్లు బుక్‌ అయిపోయాయి..


Published on: 27 Oct 2025 14:48  IST

వన్డే ప్రపంచ కప్‌ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, స్టార్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ కోహ్లీ ఆడతారా? లేదా? అనేది ఇప్పుడందరిలోనూ మెదిలే ప్రశ్న.కాని 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పష్టంచేశారు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇద్దరూ ఫామ్‌లోకి రావడంతో, వారి పేర్లు వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఇప్పటికే బుక్ అయినట్టే అన్నారు. ఫిట్‌నెస్ సమస్యలు లేకుంటే ఈ ఇద్దరూ ఖచ్చితంగా ఆడతారని గావస్కర్ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి