Breaking News

ఉల్లంఘనలు ఈసీకి కనిపించవా?


Published on: 27 Oct 2025 18:28  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల సందర్భంగా మధురానగర్‌లోని రోడ్డుపై ఆదివారం కాంగ్రెస్‌ నాయకులు ప్రసంగాలతో పాటు..అక్కడే కార్యకర్తలకు బ్రేక్‌ ఫాస్ట్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులకు ఇది కనిపించలేదు. అదే మధురానగర్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌ లోపల కాలనీ సంక్షేమ సంఘం వారు బ్రేక్‌ఫాస్ట్‌ ఏర్పాటు చేసుకొని, సమావేశం ఏర్పాటు చేసుకోగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు,మాగంటి సునీతా గోపీనాథ్‌ హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి