Breaking News

కారుకే ఓటు వేయించండి


Published on: 27 Oct 2025 18:30  IST

బేగంపేట్‌, అక్టోబర్‌ 26: ప్రజలందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పద్మారావునగర్‌ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగ మూడో వార్షికోత్సవానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి