Breaking News

తిరుమల అడవుల్లో అరుదైన బల్లి


Published on: 29 Oct 2025 11:36  IST

తిరుమల కొండల్లో అరుదైన ఒక బల్లిజాతిని గుర్తించారు. దట్టమైన చందనపు అడవిలో చెట్టు బెరడు కింద దీనిని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి వెంకటాద్రి స్లెండర్‌ గెక్కో అని పేరు కూడా పెట్టారు.హెర్పటోజోవా అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఈ వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్రెష్‌వాటర్‌ బయాలజీ రీజనల్‌ సెంటర్‌, కోల్‌కత్తకి చెందిన రెప్టిల్లా విభాగం, ఓడిస్సాలోని ఫకీర్‌ మోహన్‌ యూనివర్శిటీల శాస్త్రవేత్తల బృందం శేషాచలం అడవుల్లో దీనిని గుర్తించింది.

Follow us on , &

ఇవీ చదవండి