Breaking News

భారత్‌ - చైనా చర్చలు..సరిహద్దు ప్రాంతాల్లో శాంతి


Published on: 29 Oct 2025 15:22  IST

భారత్‌ - చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. చుషుల్‌-మోల్దో సరిహద్దుల్లో ఈనెల 25న భారత్‌ భూభాగంలో చర్చలు జరిగినట్లు తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా.. ఏడు ఘర్షణ పాయింట్ల నుంచి ఇరువైపులా.. సైన్యాన్ని పూర్తిగా తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు పాయింట్ల నుంచి.. పెట్రోలింగ్ పునఃప్రారంభమైందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి