Breaking News

పీపీపీతోనే ప్రగతి!


Published on: 26 Dec 2025 11:42  IST

విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వాళ్లు.. మళ్లీ తాము అధికారంలోకి వస్తే కాలేజీలు కట్టే వారిని జైల్లో పెడతానని హెచ్చరిస్తుండడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంతో దేశ ప్రగతి సాధ్యమని మాజీ ప్రధాని వాజపేయి నమ్మారని తెలిపారు.‘పీపీపీ విధానంలో రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలు నిర్మించి..అభివృద్ధి పనులు చేసే వారిని జైల్లో పెట్టడం సరైన పద్ధతేనా..’ అని మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి