Breaking News

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..


Published on: 26 Dec 2025 18:57  IST

విద్యార్థులకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు, డిజిటల్‌ స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం పాఠశాలల గ్రంథాలయాల్లో హిందీ, ఇంగ్లీష్‌ పేపర్లను అందుబాటులో ఉంచనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి