Breaking News

న్యూ ఇయర్‌ రోజున 2 ఎంఎంటీఎస్‌ స్పెషల్స్‌


Published on: 26 Dec 2025 14:13  IST

న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 1న తెల్లవారు జామున 1.15 గంటలకు లింగం పల్లి నుంచి బయల్దేరే ఎంఎంటీఎస్‌రైలు,చందానగర్‌, హఫీజ్‌పేట్‌,హైటెక్‌సిటీ, బోరబండ, భరత్‌నగర్‌, బేగంపేట్‌,ఖైరతాబాద్‌,లక్డీకాపూల్‌ స్టేషన్ల మీదుగా నాంపల్లి  రైల్వేస్టేషన్‌కు 1.55కు చేరుకుంటుంది. అలాగే, అదేరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మరొక ఎంఎంటీఎస్‌ సర్వీసును నడుపుతున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి