Breaking News

మరో మావోయిస్టు అగ్రనేత హతం


Published on: 26 Dec 2025 14:39  IST

మావోయిస్టు పార్టీ నాయకత్వానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్‌ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటరులో పార్టీ కేంద్ర కమిటీ సీనియర్‌ నేత, ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్‌ పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే మరణించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు మరణించారు . తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంగు గ్రామానికి చెందిన పాక హనుమంతు(67) తలపై రూ. 1.10 కోట్ల రివార్డు ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి