Breaking News

కిలో రూ.20కే గోధుమ పిండి..


Published on: 26 Dec 2025 16:16  IST

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు జనవరి నెలలో గోధుమ పిండి అందజేయనుంది. ఇది అనంతపురం(Ananthapuram) నగరంలోని రేషన్‌కార్డుదారులకు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మాత్ర మే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. అనంతరం డిమాండ్‌ను బట్టి మిగిలిన పట్టణప్రాంతాలు, మండలాలు, గ్రామాల వారిగా అందజేయనున్నట్లు సమాచారం. బయటి మార్కెట్‌లో కిలో గోధుమ పిండి రకాలను బట్టి రూ.40ల నుంచి రూ.80ల వరకు లభిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి