Breaking News

సర్పంచ్‌లపై సర్కార్‌ కర్ర పెత్తనం..


Published on: 26 Dec 2025 17:36  IST

గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరి వారం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వారిని డమ్మీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి గ్రామంలో ‘ఇందిరమ్మ స్థాయీ సంఘాల’ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసేందుకు వ్యూహం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో స్థాయీ సంఘాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం వాటిని తొలగించి సర్పంచ్‌లకే ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వాటిని తెరమీదికి తెస్తున్నది.

Follow us on , &

ఇవీ చదవండి