Breaking News

ఓట్లు వేయలేదని తిట్ల దండకం!..


Published on: 26 Dec 2025 17:51  IST

పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థి దూషణలు భరించలేక వార్డు ప్రజలు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్‌డ్రింక్స్‌ తిరిగి వాపస్‌ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. నీ తిట్లు వద్దు..నీ వస్తువులు మాకొద్దు’ అంటూ ఎన్నికల్లో ఆమె పంపిణీ చేసిన చీరలు, బీరు బాటిళ్లు, కల్లు ప్యాకెట్లు, కూల్‌ డ్రింక్స్‌ను తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఉంచారు.

Follow us on , &

ఇవీ చదవండి