Breaking News

మా ఇళ్లలో ఐటీ సోదాలు నిజం కాదు..


Published on: 24 Jul 2025 18:50  IST

మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యా పీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి చెప్పారు. 2022లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసుకు సంబంధించి వరంగల్ పోలీసులు వచ్చారని, విచారణలో భాగంగా నోటీస్ ఇచ్చారని ఆమె తెలిపారు.

 

Follow us on , &

ఇవీ చదవండి