Breaking News

ఐపీఎల్‌‌కు అండగా విదేశీ బోర్డులు.. ఈ రుణం తీర్చుకోలేనిది


Published on: 15 May 2025 12:29  IST

భారత క్రికెట్ బోర్డు క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025లోని మిగిలిన మ్యాచులను పూర్తి చేయడం బీసీసీఐకి సవాల్‌గా మారింది. అయితే దీన్ని అధిగమించడానికి విదేశీ బోర్డులు మనకు సాయం అందిస్తున్నాయి. ఆస్ట్రేలియా బోర్డు కూడా ఐపీఎల్‌లో ఆడాలనుకునే తమ ఆటగాళ్లకు అడ్డురామని చెప్పినట్లు వినిపిస్తోంది. భారత్‌కు వెళ్లాలనుకుంటే తాము ఆపబోమని క్లారిటీ ఇచ్చిందట. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగొచ్చి ప్రాక్టీస్ సెషన్‌లో చేరాలని సూచించినట్లు క్రికెట్ వర్గాల సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి