Breaking News

నీళ్ల కోసం పాకిస్తాన్ కాళ్ల బేరం..


Published on: 15 May 2025 14:54  IST

సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాల ఒప్పందం రద్దును పున:సమీక్షించాలని వేడుకుంది. చుక్క నీరు లేక అల్లాడుతున్న పాకిస్తాన్..నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటూ భారత్ శరణు కోరింది. వాటర్ ప్లీజ్ అంటూ లెటర్ రాసింది. పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి