Breaking News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం..


Published on: 05 Feb 2026 15:02  IST

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గి.. పగటి ఉష్ణోగ్రతలు పెగుతున్నాయి.. తెల్లవారుజాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది.. ఆ తర్వాత ఎండ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై.. వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య – తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని.. సాధ్యమైనంత మేరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి