Breaking News

గంజాయ్ బ్యాచ్ ఎంతలా రెచ్చిపోయిందో చూడండి


Published on: 15 May 2025 17:12  IST

విజయవాడ బస్టాండ్‌లో గంజాయి బ్యాచ్  ఘాతుకానికి తెగబడింది. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణారావుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈరోజు (గురువారం) ఉదయం శ్రీశైలం నుంచి విజయవాడ విద్యుత్ సౌదాకు విధి నిర్వహణపై వచ్చిన కృష్ణారావుపై గంజాయి బ్యాచ్ పిడిగుద్దులతో దాడి చేసి పారిపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement