Breaking News

ఆప్గాన్‌ తాలిబన్‌ మంత్రితో జైశంకర్ చర్చలు..


Published on: 16 May 2025 11:15  IST

భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం తాలిబన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో అధికారికంగా ఫోన్ కాల్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వంతో భారత్‌ చేసిన తొలి మంత్రి స్థాయి సంప్రదింపులు కావడంతో సర్వత్రా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం కూడా జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్ర దాడిని ఖంచడాన్ని మంత్రి జైశంకర్‌ స్వాగతించారు. ఈ విషయాన్ని మంత్రి జైశంకర్‌ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి