

దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని సరైన సమయం వచ్చినపుడు ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తాం అన్నారు. శుక్రవారం భుజ్ ఏయిర్బేస్లో రాజ్నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఏయిర్ఫోర్స్ అధికారులతో ముచ్చటించారు.
ఇవీ చదవండి
-
- 20 Jun,2025
యుద్ధంలోకి ఎంటర్ కావొద్దు..అమెరికాకు రష్యా వార్నింగ్
Continue Reading...
-
- 20 Jun,2025
యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
Continue Reading...
-
- 19 Jun,2025
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు
Continue Reading...
-
- 19 Jun,2025
మూడురోజులు తెలంగాణలో వానలు..!
Continue Reading...
-
- 19 Jun,2025
తిరుమలలో భక్తులు రద్దీ..దర్శనానికి 20 గంటలు
Continue Reading...
-
- 19 Jun,2025
కాంగ్రెస్లో గందరగోళాన్ని ఇక దాచలేరు..కిషన్ రెడ్డి ఫైర్
Continue Reading...
-
- 19 Jun,2025
కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్కు ప్రత్యేక రైళ్లు..!
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని