

దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని సరైన సమయం వచ్చినపుడు ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తాం అన్నారు. శుక్రవారం భుజ్ ఏయిర్బేస్లో రాజ్నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఏయిర్ఫోర్స్ అధికారులతో ముచ్చటించారు.
ఇవీ చదవండి
-
- 20 Jun,2025
ఆడపులికి క్లీంకార పేరు..
Continue Reading...
-
- 20 Jun,2025
మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..
Continue Reading...
-
- 20 Jun,2025
మరణించిన మెడికోల కుటుంబాలకు భారీ విరాళం!
Continue Reading...
-
- 20 Jun,2025
విశాఖలో రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్య సాయం..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఖతార్ ఎయిర్బేస్లో కన్పించని అమెరికా విమానాలు..!
Continue Reading...
-
- 20 Jun,2025
20 బిలియన్ల డాలర్లు రాసిచ్చిన టెలిగ్రాం ఓనర్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని