

దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపరేషన్ సిందూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిందంతా ఓ ట్రైలర్ మాత్రమేనని సరైన సమయం వచ్చినపుడు ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తాం అన్నారు. శుక్రవారం భుజ్ ఏయిర్బేస్లో రాజ్నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఏయిర్ఫోర్స్ అధికారులతో ముచ్చటించారు.
ఇవీ చదవండి
-
- 19 Jun,2025
గంజాయి, బెట్టింగ్ బ్యాచ్లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా..?
Continue Reading...
-
- 19 Jun,2025
సోషల్మీడియాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ నిఘా
Continue Reading...
-
- 19 Jun,2025
ఆధార్ ఉంటేనే తత్కాల్ టికెట్..
Continue Reading...
-
- 19 Jun,2025
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల..
Continue Reading...
-
- 19 Jun,2025
తండ్రికి లగ్జరీ కారును కొనిచ్చిన యాంకర్ లాస్య..
Continue Reading...
-
- 19 Jun,2025
విశాఖ తీరంలో చేపల వేటపై ఆంక్షలు..
Continue Reading...
-
- 19 Jun,2025
పెంపుడు కుక్క కోసం అన్నదమ్ముల వైరం..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని