Breaking News

అంతర్జాతీయ యోగాడేపై సీఎం చంద్రబాబు సమీక్ష..


Published on: 16 May 2025 18:46  IST

అంతర్జాతీయ యోగాడేపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(శుక్రవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మంత్‌‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి గ్రామంలో యోగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచి పోవాలని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి