Breaking News

100 ప్రైవేట్ సంస్థల్లో 3వేల ఉద్యోగాలు.. జాబ్‌మేళా


Published on: 16 May 2025 19:04  IST

సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు శుభవార్త వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. రామగుండం 1 ఏరియా గోదావరిఖనిలో ఆదివారం (18వ తేదీ)న ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేట్ సంస్థలలో వివిధ విభాగాల్లో 3వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపికలు జరుగుతాయని బలరామ్ చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి