Breaking News

విదేశీ పౌరసత్వం పోగొట్టుకున్న UK ప్రొఫెసర్‌!


Published on: 20 May 2025 12:18  IST

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీలో పొలిటిక్స్‌, అంతర్జాతీయ సంబంధాలపై బోధించే బ్రిటిష్ కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కోల్పోయారు. భారత వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై భారత అధికారులు ఆమె OCIని రద్దు చేశారని ఆమె స్వయంగా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుండి అందిన సమాచారం వివరాలను నితాషా కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది దుర్మార్గం, వాస్తవాలు లేదా చరిత్రను పూర్తిగా విస్మరించి తనపై ఈ చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి