Breaking News

తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్


Published on: 20 May 2025 15:20  IST

తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు అనుచరగణంతో విజయవాడ నుంచి తిరువూరు వచ్చారు దేవినేని అవినాష్. విషయం తెలిసిన వెంటనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు అవినాష్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్రస్దాయిలో వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రేపూడి వద్ద దేవినేని అవినాష్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. మైలవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి