Breaking News

కొత్త రేషన్ కార్డులపై మంత్రి కీలక ప్రకటన


Published on: 22 May 2025 14:54  IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈకేవైసీ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామన్నారు. దేశంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి