Breaking News

పాకిస్థాన్‌కు సాయాన్ని సమర్థించుకున్న ఐఎంఎఫ్


Published on: 23 May 2025 15:40  IST

కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’తో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాదికి ప్రపంచ బ్యాంక్ అప్పుల్లో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల (రూ. 8,000 కోట్లకు పైగా) ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమర్థించుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశం ఈ రుణాన్ని పొందేందుకు అవసరమైన అన్ని లక్ష్యాలను చేరుకుందని వ్యాఖ్యానించింది. అందుకే ఈ తాజా విడత రుణాన్ని అందించినట్లు స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement