Breaking News

జమ్మూకశ్మీర్‌ ప్రగతికి కొత్త మార్గం


Published on: 26 May 2025 10:33  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపేసింది. ఇది జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి గొప్ప ఊతమిచ్చే చర్య. ఓం ప్రథమంగా చినాబ్‌ నదీజలాలను జమ్మూలోని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లే రణబీర్‌ కాలువ పొడవును 60 నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం నిశ్చయించడం విశేషం.ప్రస్తుతం రణబీర్‌ కాలువ పూర్తి సామర్థ్యం 1400 క్యూసెక్కులు. దీన్ని మరింత పెంచాలంటే కాలువను విస్తరించాలి రణబీర్‌ కాలువను పొడిగిస్తే చినాబ్‌ నుంచి మరింతగా జలాలను ఉపయోగించుకోగలుగుతాం.

Follow us on , &

ఇవీ చదవండి