Breaking News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పూలవర్షం


Published on: 26 May 2025 14:08  IST

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా. ప్రధాని మోదీ వడోదరలో రోడ్‌షోతో పర్యటనను ప్రారంభించారు. త్రివర్ణపతాకాలతో ప్రధానికి వడోదర ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి నారీశక్తి స్వాగతం పలికింది. మోదీకి 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా.. గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్‌ సమ్మాన్‌యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి