Breaking News

రూ.500 నోటు రద్దు..? RBI ఆదేశాలు జారీ చేసిందా?


Published on: 04 Jun 2025 15:40  IST

ఆర్బీఐ బ్యాంకులకు ఏటీఎంల ద్వారా రూ.500 నోట్లను పంపిణీ చేయడాన్ని సెప్టెంబర్ 30, 2025 నాటికి నిలిపివేయాలని ఆదేశించలేదు. బదులుగా అన్ని ఏటీఎంలలో 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం, 2026 మార్చి 31 నాటికి 90 శాతం రూ.100 లేదా రూ.200 నోట్లను పంపిణీ చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించింది. రోజువారీ లావాదేవీలకు అధిక డిమాండ్ ఉన్న సాధారణంగా ఉపయోగించే నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. అంతేకానీ, రూ.500 నోట్ల రద్దు ఉండదు.

Follow us on , &

ఇవీ చదవండి