Breaking News

ఆపరేషన్ సిందూర్ నుంచి మరో సీక్రెట్ లీక్..!!


Published on: 04 Jun 2025 17:13  IST

ఆపరేషన్ సిందూర్ లో భారత్ చెప్పినదాని కంటే ఎక్కువ ప్రాంతాలపై దాడులు చేసినట్లు పాకిస్థాన్ రహస్య పత్రాలు బయటపెట్టగా.. భారత సాయుధ బలగాలు చేసిన దాడిలో పాక్ కి చెందిన ఆరు యుద్ద విమానాలు ధ్వంసమైనట్లు తెలిసిందే. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ నష్టాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. భారత దాడిలో పాక్ 6 యుద్ధ విమానాలతోపాటు.. 2 సర్వేలెన్స్ విమానాలను కోల్పోయినట్లు తేలింది. దీనికి తోడు సి-130 కార్గో విమానాన్ని కూడా పాక్ నష్టపోయినట్లు వెల్లడైంది.

Follow us on , &

ఇవీ చదవండి