Breaking News

బీజేపీ నేత మాగం రంగారెడ్డి అనారోగ్యంతో మృతి


Published on: 04 Jun 2025 18:48  IST

బీజేపీ సీనియర్ నేత మాగం రంగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం (జూన్4) ఉదయం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాగం రంగారెడ్డి తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా మాగం రంగారెడ్డి పనిచేశారు. మాగం రంగారెడ్డి మృతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి