Breaking News

బెంగళూరు విషాదంపై సచిన్-కమల్ రియాక్షన్..


Published on: 05 Jun 2025 11:28  IST

చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా భారీగా ఫ్యాన్స్ దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. చాలా మంది అభిమానులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. గుండె పగిలిందంటూ ఇద్దరూ ఎమోషనల్ అయిపోయారు. మృతుల కుటుంబాలకు శాంతి, బలాన్ని చేకూర్చాలని,గాయాలతో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి