Breaking News

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి :పొన్నం ప్రభాకర్


Published on: 05 Jun 2025 17:08  IST

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి