Breaking News

వృద్ధ దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ..


Published on: 10 Jun 2025 15:49  IST

రాజేంద్రనగర్ వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.వృద్ధ దంపతుల పాత డ్రైవరే ఈ జంట హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. తాను డ్రైవర్‌గా రెండుళ్లు పనిచేశానని, తాను పనిచేసే రోజుల్లో అబ్దుల్లా, రిజ్వానా చీటికిమాటికి తిట్టేవారని, 10 నెలల క్రితం డ్రైవర్ తనను పనిలో నుంచి తీసివేసినట్లు తెలిపాడు. అందుకే పగ తీర్చుకోవడానికి దంపతులను హత్య చేసినట్లు సల్మాన్ అంగీకరించాడు.

Follow us on , &

ఇవీ చదవండి