Breaking News

పోలవరం ప్రాజెక్ట్‌పై వైసీపీ దుష్ప్రచారం..


Published on: 10 Jun 2025 17:49  IST

పోలవరం ప్రాజెక్ట్ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. డీ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని డీ వాల్‌ను 1.5 మీటర్ల మందంతోనే నిర్మిస్తుంటే ప్రజలను వైసీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రాజెక్ట్ పనులను జర్మనీకి చెందిన ఎక్స్‌పర్ట్ బావర్ కంపెనీతో మేఘా కంపెనీ పనులు చేయిస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి