Breaking News

రైల్వే టికెట్‌ బుకింగ్స్‌పై కొత్త రూల్స్‌!


Published on: 11 Jun 2025 17:24  IST

తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌లో ఇండియన్‌ రైల్వేస్‌ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఆ రూల్స్‌ జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కూడా భారతీయ రైల్వే తెలిపింది. ఇంతకీ ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇకపై ఆధార్‌ కార్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకున్న వాళ్లు మాత్రమే తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు అర్హులు. ఆధార్‌ వెరిఫికేషన్‌ లింక్‌ చేయడం వల్ల టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల దోపిడికి తెరపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి