Breaking News

విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ..


Published on: 13 Jun 2025 15:27  IST

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన కొత్త క్లూ దొరికింది. ఎయిర్ ఇండియా విమానం శిథిలాల్లో డిజిటల్ వీడియో రికార్డర్​‌ను గుజరాత్‌ ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయాన్ని సంఘటన స్థలంలో ఉన్న గుజరాత్ ఏటీఎస్ అధికారులు నిర్ధారించారు. డీవీఆర్‌ని డీకోడ్‌ చేస్తే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫోరెన్సిక్ బృందం త్వరలో ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తుందని ATS ఉద్యోగి ఒకరు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి