Breaking News

సింగరేణి మట్టిలో అరుదైన మూలకాలు


Published on: 16 Jun 2025 14:10  IST

అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండు ఉన్న అనేక రకాల ‘అరుదైన భూ మూలకాలు(రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌-ఆర్‌ఈఈ) సింగరేణి మట్టిలో ఉన్నట్లు తేలింది. సింగరేణి బొగ్గు గనుల్లో తవ్విన మట్టిని, విద్యుత్కేంద్రాల నుంచి వెలువడుతున్న బూడిదను ప్రయోగశాలల్లో పరిశీలించి వీటి ఉనికిని గుర్తించినట్లు కేంద్ర బొగ్గు శాఖకు సింగరేణి నివేదించింది. వీటిలో ప్రధానంగా 14 రకాల అరుదైన మూలకాలు ఉన్నట్లు తేలిందని కేంద్రానికి సింగరేణి సంస్థ నివేదించింది.

Follow us on , &

ఇవీ చదవండి